Wayanad Live Updates: వయనాడ్లో ఆరుగురి ప్రాణాలు కాపాడిన అటవి సిబ్బంది..8 గంటల పాటు శ్రమించి ప్రాణాలు కాపాడిన రెస్య్కూ టీమ్..వీడియో వైరల్
భారీ వర్షాలతో కేరళ అతాలకుతలమైంది. వయనాడ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వందల మంది చనిపోగా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోనే ఉంది. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి నలుగురు పిల్లలతో సహా ఆరుగురు గిరిజనులను రెస్య్కూ టీమ్ 8 గంటల పాటు శ్రమించి రక్షించారు.
Kerala, Aug 3: భారీ వర్షాలతో కేరళ అతాలకుతలమైంది. వయనాడ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వందల మంది చనిపోగా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోనే ఉంది. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి నలుగురు పిల్లలతో సహా ఆరుగురు గిరిజనులను రెస్య్కూ టీమ్ 8 గంటల పాటు శ్రమించి రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వయనాడ్ బాధితులకు మోహన్ లాల్ పరామర్శ, లెఫ్ట్నెంట్ హోదాలో పర్యటన, సహాయక చర్యల పర్యవేక్షణ
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
SLBC Tunnel Rescue Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. మృతుడు గురుప్రీత్ సింగ్ కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం.. ప్రకటించిన సీఎం రేవంత్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement
Advertisement