Wayanad Live Updates: వయనాడ్‌లో ఆరుగురి ప్రాణాలు కాపాడిన అటవి సిబ్బంది..8 గంటల పాటు శ్రమించి ప్రాణాలు కాపాడిన రెస్య్కూ టీమ్..వీడియో వైరల్

భారీ వర్షాలతో కేరళ అతాలకుతలమైంది. వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వందల మంది చనిపోగా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోనే ఉంది. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి నలుగురు పిల్లలతో సహా ఆరుగురు గిరిజనులను రెస్య్కూ టీమ్ 8 గంటల పాటు శ్రమించి రక్షించారు.

Wayanad LIVE updates Forest team rescued six tribals including four children(X)

Kerala, Aug 3: భారీ వర్షాలతో కేరళ అతాలకుతలమైంది. వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వందల మంది చనిపోగా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోనే ఉంది. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి నలుగురు పిల్లలతో సహా ఆరుగురు గిరిజనులను రెస్య్కూ టీమ్ 8 గంటల పాటు శ్రమించి రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వయనాడ్ బాధితులకు మోహన్ లాల్ పరామర్శ, లెఫ్ట్‌నెంట్ హోదాలో పర్యటన, సహాయక చర్యల పర్యవేక్షణ 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement