Assembly Elections 2024: ఆ నాలుగు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలోకే, ధీమా వ్యక్తం చేసిన హోం మంత్రి అమిత్ షా, త్రిపురలో బీజేపీ మెజారిటీ మార్కును దాటుతుందని వెల్లడి

రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANIకి ఇచ్చిన ఇంటర్యూలో అమిత్ షా ఈ విషయాలను వెల్లడించారు. అలాగే కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు త్రిపురలో బీజేపీ మెజారిటీ మార్కును దాటుతుందని ఆయన అన్నారు.

Union Home Minister Amit Shah (Photo Credits: PTI)

రాజస్థాన్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ANIకి ఇచ్చిన ఇంటర్యూలో అమిత్ షా ఈ విషయాలను వెల్లడించారు. అలాగే కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు త్రిపురలో బీజేపీ మెజారిటీ మార్కును దాటుతుందని ఆయన అన్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement