Congress Presidential Polls: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు, దీని వల్ల దేశానికి మేలు జరుగుతుందని తెలిపిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్

కాంగ్రెస్ పార్టీకి ఇది చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు ఇక్కడ 490 మంది ఓటు వేశారు; పారదర్శకంగా పోలింగ్‌ జరుగుతోంది. దీని వల్ల దేశానికి మేలు జరుగుతుందని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరులో తెలిపారు.

DK Shivakumar (Photo Credits: PTI)

కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌ ఉదయం 10 నుంచి ప్రారంభమైంది.ఈ సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 9,100కు పైగా పార్టీ సభ్యులు పోలింగ్‌లో పాల్గొ‌న‌ను‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు ఇక్కడ 490 మంది ఓటు వేశారు; పారదర్శకంగా పోలింగ్‌ జరుగుతోంది. దీని వల్ల దేశానికి మేలు జరుగుతుందని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరులో తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement