India's G20 Presidency: జీ20 సదస్సు సక్సెస్ ఘనత ప్రధాని మోదీకే దక్కాలి, ప్రతిపక్షాలకు కాదు, ప్రధాని మోదీ హయాంలో భారత్ జీ20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తోందని తెలిపిన హోం మంత్రి అమిత్ షా
ప్రధాని మోదీ హయాంలో భారత్ జీ20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. జీ20 సదస్సును విజయవంతం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కాలి. దాని క్రెడిట్ ఇంకెవరు పొందాలి? ప్రతిపక్షమా? అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు.
ప్రధాని మోదీ హయాంలో భారత్ జీ20 అధ్యక్ష పదవిని నిర్వహిస్తోంది. జీ20 సదస్సును విజయవంతం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కాలి. దాని క్రెడిట్ ఇంకెవరు పొందాలి? ప్రతిపక్షమా? అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Infosys Gets Tougher on WFH: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్, నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు, మార్చి 10 నుంచి నిబంధనలు అమల్లోకి..
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
Advertisement
Advertisement
Advertisement