We Don't Want Even A Single Muslim Vote: మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప
మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదు’’ అని బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న శివమొగ్గలో జరిగిన వీరశైవ-లింగాయత్ సమావేశంలో మత మార్పిడి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదు’’ అని బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న శివమొగ్గలో జరిగిన వీరశైవ-లింగాయత్ సమావేశంలో మత మార్పిడి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మే 10వ తేదీన 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే దఫాలో పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.మే 24వ తేదీతో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. అంతకు ముందే కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Bengaluru Shocker: పోర్న్కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Advertisement
Advertisement
Advertisement