President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు, చెల్లని ఓట్ల సంఖ్య 15, ఇంకా కొనసాగుతున్న ఓటింగ్
దేశ 15వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ద్రౌపది ముర్ము 3,78,000 విలువ గల 540 ఓట్లు సాధించగా, యశ్వంత్ సిన్హా 1,45,600 విలువతో 208 ఓట్లు సాధించారు. ఇవి పార్లమెంటుకు సంబంధించిన గణాంకాలు మాత్రమే.
దేశ 15వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది.పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. ద్రౌపది ముర్ము 3,78,000 విలువ గల 540 ఓట్లు సాధించగా, యశ్వంత్ సిన్హా 1,45,600 విలువతో 208 ఓట్లు సాధించారు. ఇవి పార్లమెంటుకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. ఇక మొత్తం 15 ఓట్లు చెల్లలేదు. దయచేసి తదుపరి ప్రకటన కోసం వేచి ఉండాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement