Ibrahimpatnam Shocker: ఇబ్రహీంపట్నంలోని మంచాల బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థినులు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో విద్యార్థినులు కుప్పకూలారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Credits: X

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల బీసీ బాలికల హాస్టల్  విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో  విద్యార్థినులు కుప్పకూలారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Credits: X

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement