Ibrahimpatnam Shocker: ఇబ్రహీంపట్నంలోని మంచాల బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్, అస్వస్థతకు గురైన 50 మంది విద్యార్థినులు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో విద్యార్థినులు కుప్పకూలారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Credits: X

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల బీసీ బాలికల హాస్టల్  విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. దాదాపు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలతో  విద్యార్థినులు కుప్పకూలారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Credits: X

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement