Who Chief on Heart Attack: కరోనా వల్లే ఈ గుండెపోటులు వస్తున్నాయి, నాడీ వ్యవస్థ విఫలం కావడానికి అదే కారణం, Who చీఫ్ సౌమ్య స్వామినాథన్ కీలక వ్యాఖ్యలు
కరోనా టీకా తీసుకున్న తర్వాత కొవిడ్ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు.
కరోనా టీకా తీసుకున్న తర్వాత కొవిడ్ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. నాడీ వ్యవస్థ విఫలం కావడానికి కూడా కరోనానే కారణమని డబ్ల్యూహెచ్వో, ఇతర నిపుణులు పదేపదే చెప్పారు.కరోనా వైరస్తో చిన్న ప్రమాదం ఉన్నది. టీకా వల్ల కలిగిన రోగ నిరోధక శక్తిని అధిగమించేలా అది పరివర్తన చెందవచ్చు. కాబట్టి నిరంతర పర్యవేక్షణ, జాగ్రత్తలు అవసరం’ అని సౌమ్య స్వామినాథన్ తెలిపారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement