Manish Sisodia: 17 నెలల నిర్బంధం తర్వాత ఇంట్లో భార్యతో టీ ఆస్వాదించిన మనీశ్ సిసోడియా.. ‘17 నెలల తర్వాత లభించిన స్వేచ్ఛ’ అని వ్యాఖ్య

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి 17 నెలలపాటు తీహార్ జైలులో ఉండి, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిలుపై శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా.. ఇంట్లో భార్యతో టీ తాగుతున్న ఫొటోను పంచుకున్నారు.

Manish Sisodia (Credits: X)

Newdelhi, Aug 10: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో (Delhi Liquor Scam) అరెస్ట్ అయ్యి 17 నెలలపాటు తీహార్ జైలులో ఉండి, సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిలుపై శుక్రవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia).. ఇంట్లో భార్యతో టీ తాగుతున్న ఫొటోను పంచుకున్నారు. ‘17 నెలల తర్వాత లభించిన స్వేచ్ఛలో (First morning tea of freedom) తొలి ఉదయం ఇంట్లో టీ తాగుతున్నా’.. అంటూ ఈ ఉదయం ‘ఎక్స్’లో ఆయన ఫొటో షేర్ చేశారు. ‘భారతీయులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అందరితోపాటు కలిసి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛ భగవంతుడు మనకు ప్రసాదించాడు’ అని ఆయన రాసుకొచ్చారు.

మరో బాంబు పేల్చిన వేణుస్వామి, నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల విడిపోతారు, లెక్కలేసి మరి చెప్పిన వేణుస్వామి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement