Women's Asia Cup T20 2024: ఆసియా కప్ 8వ టైటిల్కు అడుగు దూరంలో భారత్, సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించిన టీమ్ ఉమెన్ ఇండియా
మహిళల ఆసియా కప్లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించి భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. తొలుత పేసర్ రేణుకా సింగ్(3/10), రాధా యాదవ్(3/14)లు ప్రత్యర్థిని స్వల్ప స్కోర్కే కట్టడి చేయగా.. అనంతరం ఓపెనర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), షఫాలీ వర్మ( 26 నాటౌట్)లు చితక్కొట్టారు
మహిళల ఆసియా కప్లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించి భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. తొలుత పేసర్ రేణుకా సింగ్(3/10), రాధా యాదవ్(3/14)లు ప్రత్యర్థిని స్వల్ప స్కోర్కే కట్టడి చేయగా.. అనంతరం ఓపెనర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), షఫాలీ వర్మ( 26 నాటౌట్)లు చితక్కొట్టారు. 11వ ఓవర్లో మంధాన హ్యాట్రిక్ ఫోర్లు బాదింది. దాంతో, హర్మన్ప్రీత్ కౌర్ బృందం 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఏడుసార్లు చాంపియన్ అయిన టీమిండియా మరో టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. నువ్వో పోరాట యోధుడివి, ధైర్యంగా ఉండు, క్యాన్సర్తో పోరాడుతున్న అంశుమన్ గైక్వాడ్పై కపిల్దేవ్ ఎమోషనల్ పోస్టు ఇదిగో..
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement