KTR Selfie: సెల్ఫీకి రూ. 500 ఇవ్వండి.. కేటీఆర్ సరదా వ్యాఖ్య.. ఎంధుకంటే?

రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే..

Telangana IT Minister KTR (PIC @ FB)

Hyderabad, April 11: రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో తెలంగాణ మంత్రి (Telangana Minister) కేటీఆర్‌ (KTR) ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా యువత ఆయనతో సెల్ఫీలు (Selfies) దిగేందుకు ఎగబడ్డారు. అయితే.. అడిగిన వారిని కాదనకుండా మంత్రి ఫొటోలకు (Photos) పోజులిచ్చారు. కానీ.. అభిమానుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో సెల్ఫీలకు రూ.500 ఖర్చవుతుందంటూ సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Expensive Number Plate: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెంబరు ప్లేట్ 'పీ-7' వేలం.. వేలంలో రూ.123 కోట్ల ధర.. దక్కించుకున్న అరబ్ సంపన్నుడు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now