Air India Pee Case: ఎయిరిండియా విమానంలో ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన.. నిందితుడి అరెస్ట్

న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో తాగిన మత్తులో సహ ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్రవిసర్జన చేసిన శంకర్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు.

Credits: Twitter

Newdelhi, Jan 7: న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా (Air India) విమానంలో తాగిన మత్తులో సహ ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్రవిసర్జన చేసిన (Pee) శంకర్ మిశ్రాను (Shankar Mishra) పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. నవంబరు 26న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం సంచలనం రేపింది. మరోవైపు శంకర్ మిశ్రా పనిచేస్తున్న అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో ఆయన ఉద్యోగంపై వేటేసింది.

 

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement