Viral Video: నడిరోడ్డుపై యువతిని పొడిచి రంకెలు వేసిన ఎద్దు.. అహ్మదాబాద్ లో ఘటన.. వీడియో వైరల్

నడిరోడ్డుపై పశువులు బీభత్సం సృష్టిస్తూ వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగించడం.. ఉన్నట్టుండి దాడులు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా.. దానికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తరుచూ దర్శనమిస్తున్నాయి.

Credits: X

Ahmedabad, September 1: నడిరోడ్డుపై పశువులు (Stray Animals) బీభత్సం సృష్టిస్తూ వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగించడం.. ఉన్నట్టుండి దాడులు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా.. దానికి సంబంధించిన వీడియోలు (Videos) ఇటీవల సోషల్ మీడియాలో (Social Media) తరుచూ దర్శనమిస్తున్నాయి. తాజాగా, ఓ ఎద్దు రంకెలు వేస్తూ నడుస్తూ వెళ్తోన్నఓ మహిళపై ఉన్నట్టుండి దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. ఈ ఘటన అహ్మదాబాద్ లో ఇటీవల చోటుచేసుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement