Viral Video: నడిరోడ్డుపై యువతిని పొడిచి రంకెలు వేసిన ఎద్దు.. అహ్మదాబాద్ లో ఘటన.. వీడియో వైరల్

నడిరోడ్డుపై పశువులు బీభత్సం సృష్టిస్తూ వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగించడం.. ఉన్నట్టుండి దాడులు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా.. దానికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తరుచూ దర్శనమిస్తున్నాయి.

Credits: X

Ahmedabad, September 1: నడిరోడ్డుపై పశువులు (Stray Animals) బీభత్సం సృష్టిస్తూ వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగించడం.. ఉన్నట్టుండి దాడులు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా.. దానికి సంబంధించిన వీడియోలు (Videos) ఇటీవల సోషల్ మీడియాలో (Social Media) తరుచూ దర్శనమిస్తున్నాయి. తాజాగా, ఓ ఎద్దు రంకెలు వేస్తూ నడుస్తూ వెళ్తోన్నఓ మహిళపై ఉన్నట్టుండి దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తోంది. ఈ ఘటన అహ్మదాబాద్ లో ఇటీవల చోటుచేసుకుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement