Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో పీవీ సింధు జైత్రయాత్ర, ప్రీ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన సింధు
పారిస్ ఒలింపిక్స్ 2024లో పీవీ సింధు జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ జరిగిన మ్యాచ్లో క్రిస్టిన్ కూబా వరల్డ్ ర్యాంక్ 73ను ఓడించింది సింధు. కూబాబపై 21-5, 21-10 స్కోరుతో రెండవ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించగా ఈ మ్యాచ్లో ఆరవ సీడ్ హీ బిన్జావో తో తలపడనుంది సింధు.
Paris, July 31: పారిస్ ఒలింపిక్స్ 2024లో పీవీ సింధు జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ జరిగిన మ్యాచ్లో క్రిస్టిన్ కూబా వరల్డ్ ర్యాంక్ 73ను ఓడించింది సింధు. కూబాబపై 21-5, 21-10 స్కోరుతో రెండవ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రీ క్వార్టర్స్లో ప్రవేశించగా ఈ మ్యాచ్లో ఆరవ సీడ్ హీ బిన్జావో తో తలపడనుంది సింధు.
తొలి మ్యాచ్లో 21-9, 21-6 స్కోరుతో ఫాతిమా అబ్దుల్ రజాక్పై సింధు విజయం సాధించిన సంగతి తెలిసిందే. బాక్సింగ్లో భారత్కు భారీ షాక్, 51 కిలోల విభాగంలో ఓటమితో ఇంటిదారి పట్టిన అంతిమ్ పంగల్, మహిళా బాక్సర్ల పైనే భారత్ పతకం ఆశలు
Here's Tweet:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Astrology: మార్చ్ 17 చంద్రుడు తన రాశి చక్రాన్ని మారుస్తున్నాడు దీనికి కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి
Advertisement
Advertisement
Advertisement