Charanjit Singh Dies: భారత హకీలో తీవ్ర విషాదం, స్వర్ణపతకం అందించిన చరణ్ జిత్ సింగ్ కన్నుమూత, ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపిన కేంద్ర క్రీడల మంత్రి

భారత ప్రఖ్యాత హాకీ ఆటగాడు చరణ్ జిత్ సింగ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆయన వయసు 90 ఏళ్లు, చరణ్ జిత్ సారథ్యంలో ఇండియన్ జట్టు 1964 టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించింది.

Charanjit Singh (Photo Credits: @ianuragthakur)

భారత ప్రఖ్యాత హాకీ ఆటగాడు చరణ్ జిత్ సింగ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆయన వయసు 90 ఏళ్లు, చరణ్ జిత్ సారథ్యంలో ఇండియన్ జట్టు 1964 టోక్యో ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం సాధించింది. పద్మశ్రీ చరణ్ జిత్ ఇవాళ తువది శ్వాస విడిచినట్లు అనురాగ్ తెలిపారు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అలుమినస్ లో ఆయన ఉన్నారు. 1960లో రోమ ఒలంపిక్స్ లో ఇండియా సిల్వర్ మెడల్ గెల్చుకోవడంతో చరణ్ పాత్ర కూడా ఉంది. పంజాబ్ పోలీస్ విభాగంలో ఆయన సేవలు అందించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement