Shahrukh Khan: తమిళనాడు యువ ఫినిషర్ షారుక్ ఖాన్‌ను రూ.7.40 కోట్లకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్

IPL 2024 కోసం గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమిళనాడు క్రికెటర్ షారుక్ ఖాన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. గుజరాత్ టైటాన్స్ అతనిని రూ. 7.40 కోట్లకు దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ యువ ఫినిషర్ కోసం వార్ నడిచింది. చివరకు పంజాబ్ కింగ్స్ వెనక్కి తగ్గడంతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

Shahrukh Khan

IPL 2024 కోసం గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో తమిళనాడు క్రికెటర్ షారుక్ ఖాన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. గుజరాత్ టైటాన్స్ అతనిని రూ. 7.40 కోట్లకు దక్కించుకుంది. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఈ యువ ఫినిషర్ కోసం వార్ నడిచింది. చివరకు పంజాబ్ కింగ్స్ వెనక్కి తగ్గడంతో గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement