Dilshan Madushanka: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను రూ. 4.6 కోట్లకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్

IPL 2024 కోసం ముంబై ఇండియన్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను ముంబై ఇండియన్స్ 4.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ICC ప్రపంచ కప్ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిలో మధుశంక ఒకరు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మధుశంక కోసం తీవ్ర వార్ నడిచింది. చివరకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

Dilshan Madushanka

IPL 2024 కోసం ముంబై ఇండియన్స్ స్క్వాడ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను ముంబై ఇండియన్స్ 4.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ICC ప్రపంచ కప్ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిలో మధుశంక ఒకరు. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మధుశంక కోసం తీవ్ర వార్ నడిచింది. చివరకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement