James Anderson: జేమ్స్ ఆండర్సన్ను తీసుకునేందుకు ఆసక్తి చూపని ప్రాంఛైజీలు, నిరాశగా వేలం నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ లెజెండ్
ఇంగ్లండ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ తన రిటైర్మెంట్ తర్వాత ఆటగాళ్ల వేలం కార్యక్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నందున IPL 2025 మెగా వేలం కోసం నమోదు చేసుకున్నాడు. చాలా కాలంగా టీ20లు ఆడనప్పటికీ అండర్సన్ ప్రాంఛైజీలు తీసుకుంటాయనే నమ్మకంతో ఉన్నాడు
ఇంగ్లండ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ తన రిటైర్మెంట్ తర్వాత ఆటగాళ్ల వేలం కార్యక్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నందున IPL 2025 మెగా వేలం కోసం నమోదు చేసుకున్నాడు. చాలా కాలంగా టీ20లు ఆడనప్పటికీ అండర్సన్ ప్రాంఛైజీలు తీసుకుంటాయనే నమ్మకంతో ఉన్నాడు. 42 ఏళ్ల అతను నవంబర్ 25 న జరిగిన IPL 2025 మెగా వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. ఎందుకంటే వేగవంతమైన సెషన్లో, అతను అంతగా ఆడలేకపోవచ్చనే అనుమానంతో ఏ టీం కూడా ముందుకు రాలేదు.
ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జాకబ్ బెథెల్ను రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
No Takers for James Anderson at IPL 2025 Auction
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement