Marco Jansen: దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్‌ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలం సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్‌ను పంజాబ్ కింగ్స్ (పిబికెఎస్) కొనుగోలు చేసింది. జాన్సెన్ ను 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్

Marco Jansen (Photo Credit: X/@ProteasMenCSA)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మెగా వేలం సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్‌ను పంజాబ్ కింగ్స్ (పిబికెఎస్) కొనుగోలు చేసింది. జాన్సెన్ ను 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. భారతదేశం vs దక్షిణాఫ్రికా నాలుగు-మ్యాచ్‌ల T20I సిరీస్‌లో, జాన్సెన్ బ్యాట్, బాల్‌తో మంచి ఆటతీరును ప్రదర్శించాడు. IPL 2025 మెగా వేలం సమయంలో స్టార్ క్రికెటర్ కోసం పంజాబ్ సొంతం చేసుకావడానికి ఇది కారణం కావచ్చు.

దక్షిణాఫ్రికా పేసర్ జెరాల్డ్ కోయెట్జీని రూ. 2.4 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్

Marco Jansen Sold to PBKS for INR 7 Crore

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement