Tokyo Olympics 2020: ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి, అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో పరాజయం పాలైన రాణీ రాంపాల్ సేన, కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడనున్న ఇండియా

ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. తదుపరి పోటీలో భారత్ కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడనుంది.

Hockey-India

ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. తదుపరి పోటీలో భారత్ కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడనుంది. రాణీ రాంపాల్ సేన..పురుషుల జట్టు బాటలోనే నడుస్తూ రజతం, స్వర్ణం గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. ప్రపంచ నెం.1 అర్జెంటీనా అనుభవం ముందు భారత్ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Champions Trophy 2025, AUS Vs ENG: ఛేజింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా, 351 టార్గెట్‌ను మరో 15 బాల్స్‌ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో చేధించిన కంగారులు

Virender Sehwag: ఆ జట్టేమైనా పాకిస్తానా? ఆస్ట్రేలియానా, బంగ్లాదేశ్ జట్టుపై వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు, టీమిండియా ఇంకా తక్కువ ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేయాల్సి ఉందని వెల్లడి

Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..

India Beat Bangladesh by Six Wickets: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ శుభారంభం, 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం, శుభ్‌మన్‌గిల్‌ సెంచరీతో రికార్డుల మోత

Share Now