Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జాలరిగా మారి చేపలు పడుతున్న కేఏ పాల్, విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

కేఏ పాల్ మత్స్యకారుడిగా మారాడు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన నేడు మత్స్యకారుడిగా మారారు. చేపలు పట్టేందుకు జాలరి భుజాన వేసుకుని వీడియో వైరల్ అవుతోంది.

KA Paul turns into a Fisherman.

KA Paul Turns into a Fisherman: కేఏ పాల్ మత్స్యకారుడిగా మారాడు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన నేడు మత్స్యకారుడిగా మారారు. చేపలు పట్టేందుకు జాలరి భుజాన వేసుకుని వీడియో వైరల్ అవుతోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now