I-PAC: మంత్రుల పనితీరు, గెలుపోటములపై ఐప్యాక్ సర్వే పేరుతో కథనం ఫేక్, తప్పుడు సర్వేలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపిన I-PAC డైరెక్టర్ రిషి రాజ్ సింగ్
నిరాధారమైన, అసమంజసమైన సమాచారాన్నే అందులో పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, ఇలాంటి లేనిపోని, తప్పుడు సర్వేలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని I-PAC డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ తెలిపారు.
ఏపీలో ప్రముఖ తెలుగు పత్రికలో మంత్రుల పనితీరు, గెలుపోటములపై ఐప్యాక్ సర్వే పేరుతో ప్రచురించిన కథనం పూర్తి సత్యదూరంగా ఉందని ఐప్యాక్ తెలియజేసింది. ఎలాంటి పరిశీలన, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం లేకుండా ఏకపక్షంగా ఈ కథనాన్ని రాశారు. నిరాధారమైన, అసమంజసమైన సమాచారాన్నే అందులో పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, ఇలాంటి లేనిపోని, తప్పుడు సర్వేలను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని I-PAC డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోను గమనిస్తే ఐప్యాక్ లోగోని మార్క్ చేస్తూ మెయిల్ IDని హైడ్ చేశారని ఆ సంస్థ వివరించింది. అంతే కాకుండా అదే వీడియోలో ఐప్యాక్ డైరెక్టర్ పేరు కూడా తప్పు ప్రచురించిందని వివరించింది. ఈ వార్తను ఖండిస్తూ వైసీపీ కూడా ట్విటర్లో ట్వీట్ చేసింది.
Here's YSRCP Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Telangana Student Shot Dead in US: వీడియో ఇదిగో, అమెరికాలో మరో తెలుగు విద్యార్థిపై దుండగులు కాల్పులు, ఎంఎస్ పట్టా అందుకోకుండానే తిరిగిరాని లోకాలకు, కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి
Nilam Shinde Accident News: కోమాలో ఉన్న భారతీయ విద్యార్థి తండ్రికి అత్యవసర యుఎస్ వీసా మంజూరు, ఫిబ్రవరి 16న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నీలం షిండే
Advertisement
Advertisement
Advertisement