Ramoji Rao Health Update: రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా వార్తలు, వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్న స్టార్‌ హాస్పిటల్‌ వైద్యులు

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పేరుగాంచిన స్టార్‌ హాస్పిటల్‌ వైద్యులు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నారు. ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు ఇప్పుడు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.

Cherukuri Ramoji Rao

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయినట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పేరుగాంచిన స్టార్‌ హాస్పిటల్‌ వైద్యులు వెంటిలేటర్ మీద వైద్యం అందిస్తున్నారు. ఇటీవల స్టంట్ వేయగా.. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు ఇప్పుడు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మరో గంటలో ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement