Anakapalli: సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి.. అనకాపల్లి రేవుపోలవరం తీరంలో ఘటన, అలల ఉధతిలో చిక్కుకుని విద్యార్థులు మృతి, వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

Two Students Drown During Sea Bath in Anakapalli District(video grab)

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా యస్.రాయవరం మండలం రేవుపోలవరం తీరంలో ఘటన జరిగింది.

కనుమ పండుగ సందర్భంగా సముద్ర స్నానికి వెళ్లారు కాకర మణికంఠ (18), పసనబోయిన సాద్విక్ (10). అలల ఉధృతిలో చిక్కుకుని విద్యార్థులు మృతి చెందారు. మృతులు తుని మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.  సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement