YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, నేడు సీబీఐ విచారణకు హాజరుకాలేనని తెలిపిన వైఎస్ అవినాష్ రెడ్డి, 4 రోజుల తర్వాత హాజరవుతానని వెల్లడి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఈరోజు సీబీఐ ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.అయితే ఈరోజు సీబీఐ ముందు విచారణకు హాజరుకాలేకపోతున్నానని అవినాశ్ రెడ్డి తెలిపారు.

CBI and Avinash Reddy (Photo-File image and Twitter)

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Case) కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) ఈరోజు సీబీఐ ముందుకు విచారణకు హాజరుకావాల్సి ఉంది.అయితే ఈరోజు సీబీఐ ముందు విచారణకు హాజరుకాలేకపోతున్నానని అవినాశ్ రెడ్డి తెలిపారు.ముందస్తు షెడ్యూల్ ఉన్న కారణంగా తాను విచారణకు హాజరుకాలేనని, నాలుగురోజుల తరువాత విచారణకు హాజరవుతానని సీబీఐకి సమాచారం అందించారు.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement