Telangana: బంగ్లాదేశ్‌ అమ్మాయిలతో వ్యభిచారం.. దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్‌ఐఏ, ఖైరతాబాద్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ 18 మంది యువతులు, వీడియో ఇదిగో

బంగ్లాదేశ్ అమ్మాయిల వ్యభిచారం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది(Telangana). ఇటీవల ఖైరతాబాద్, చాదర్ ఘాట్ పరిధిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు 18 మంది యువతులు

18 Bangladesh Women Caught in Prostitution Racket at Khairtabad(X)

బంగ్లాదేశ్ అమ్మాయిల వ్యభిచారం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది(Telangana). ఇటీవల ఖైరతాబాద్, చాదర్ ఘాట్ పరిధిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు 18 మంది యువతులు(Bangladesh Women ). విచారణలో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.

ముఠాలో బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తులను గుర్తించారు పోలీసులు(Prostitution Racket at Khairtabad). బంగ్లాదేశ్ నుంచి భారత్ కు అక్రమంగా అమ్మాయిలను తరలించి వ్యభిచారం చేయిస్తోంది ముఠా.

పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు

కుట్ర కోణం ఏమైనా ఉందా అని లోతుగా విచారిస్తోంది ఎన్ఐఏ. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

18 Bangladesh Women Caught in Prostitution Racket at Khairtabad

బంగ్లాదేశ్ అమ్మాయిల వ్యభిచారం కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Posani Krishna Murali Case: ఆదోని కేసులో పోసాని కృష్ణమురళికి బెయిల్, ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ మంజూరు, హైకోర్టులో విచారణ దశలో క్వాష్‌ పిటిషన్‌

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Advertisement
Advertisement
Share Now
Advertisement