ED Notices To TSPSC Employees: టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు ఈడీ నోటీసులు.. లీకేజీ కేసు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో మరో పిటిషన్

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్సెమెంట్ డైరెక్టర్టేట్ (ఈడీ) తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మిలకు ఈ నోటీసులు ఇచ్చింది.

TSPSC (Photo-Wikimedia Commons)

Hyderabad, April 11: టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) పేపర్ లీకేజీపై (Paper Leakage) దృష్టి సారించిన ఎన్‌ఫోర్సెమెంట్ డైరెక్టర్టేట్ (ఈడీ-ED) తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులకు (TSPSC Employees) నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మిలకు ఈ నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా.. సిట్ అదుపులో ఉన్న లీకేజీ కేసు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్‌సీ అభ్యర్థులు దాఖలు చేసిన కీలక పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరపనుంది.

Musk Follows Modi: ట్విట్టర్ లో మోదీని ఫాలో అవడం ప్రారంభించిన ఎలాన్ మస్క్.. 195 మంది జాబితా స్క్రీన్ షాట్ ట్విట్టర్ లో వైరల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement