ED Notices To TSPSC Employees: టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు ఈడీ నోటీసులు.. లీకేజీ కేసు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో మరో పిటిషన్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై దృష్టి సారించిన ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టర్టేట్ (ఈడీ) తాజాగా టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మిలకు ఈ నోటీసులు ఇచ్చింది.
Hyderabad, April 11: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీపై (Paper Leakage) దృష్టి సారించిన ఎన్ఫోర్సెమెంట్ డైరెక్టర్టేట్ (ఈడీ-ED) తాజాగా టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు (TSPSC Employees) నోటీసులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రెటరీ సత్యనారాయణ, శంకరలక్ష్మిలకు ఈ నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా.. సిట్ అదుపులో ఉన్న లీకేజీ కేసు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్సీ అభ్యర్థులు దాఖలు చేసిన కీలక పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ జరపనుంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement