2024 భారతదేశం ఎన్నికలు: హైదరాబాద్ను రజాకార్ల నుండి విముక్తి చేయండి, సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీడియో ఇదిగో..
గత 40 ఏళ్లుగా హైదరాబాద్కు ప్రతినిధి లేరని, రజాకార్ల ప్రతినిధి అక్కడ (పార్లమెంట్) ఉన్నారు. . మాధవి లతను అఖండ మెజారిటీతో ఎన్నుకోండి. హైదరాబాద్ను రజాకార్ల నుండి విముక్తి చేయండని కోరారు.
2024 భారతదేశం ఎన్నికలు: హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవి లతకు మద్దతుగా రోడ్షో నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "గత 40 ఏళ్లుగా హైదరాబాద్కు ప్రతినిధి లేరని, రజాకార్ల ప్రతినిధి అక్కడ (పార్లమెంట్) ఉన్నారు. . మాధవి లతను అఖండ మెజారిటీతో ఎన్నుకోండి. హైదరాబాద్ను రజాకార్ల నుండి విముక్తి చేయండని కోరారు. ఇంకెంత కాలం మసీదులు, దేవాలయాల పేరుతో ఓట్లు అడుగుతారు, ప్రధాని మోదీపై మండిపడిన అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
Here's Video
Tags
2024
2024 India elections
2024 భారత సాధారణ ఎన్నికలు
2024 భారతదేశం ఎన్నికలు
Asaduddin Owaisi
Hyderabad
Lok Sabha election
Lok Sabha Elections 2024
pm Modi
RSS
Telangana
temples and mosques
అమిత్ షా
అసదుద్దీన్ ఒవైసీ
ఆర్ఎస్ఎస్
ఏఐఎంఐఎం చీఫ్
తెలంగాణ
మాధవీ లత
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్
సార్వత్రిక ఎన్నికలు
హైదరాబాద్
హైదరాబాద్ ఎంపీ
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement