Telugu Student Dies in US: అమెరికాలోని చికాగోలో కాల్పులు.. ఖమ్మం విద్యార్థి మృతి

అమెరికాలోని చికాగోలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాలోని రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26) మృతి చెందారు.

Sai Teja (Credits: X)

Newyork, Nov 30: అమెరికాలోని (America) చికాగోలో కొందరు దుండగులు జరిపిన కాల్పుల్లో (Firing) ఖమ్మం జిల్లాలోని రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26) మృతి చెందారు. ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే సాయితేజ అమెరికాకు వెళ్లినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ముంబైలో పుష్ప అదర‌గొట్టేశాడు! శ్రీ‌వ‌ల్లితో క‌లిసి డ్యాన్స్ చేసిన బ‌న్నీ, నెట్టింట వైర‌ల్ అవుతున్న పుష్ప‌-2 ఈవెంట్ (వీడియో ఇదుగోండి)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement