Siddipet Shocker: సిద్ధిపేటలో షాకింగ్, మరుగుదొడ్డిలోని నీళ్లతో బిర్యానీ చేస్తున్న రెస్టారెంట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్..
సిద్ధిపేట - సోని రెస్టారెంట్ అండ్ దాబాలో బాత్రూంలో ఉన్న నీళ్లతో బియ్యం కడిగి బిర్యాని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సిద్దిపేట జిల్లాలోని ఓ రెస్టారెంట్లో షాకింగ్ ఘటన బయటపడింది. రెస్టారెంట్లో ఉన్న మరుగుదొడ్డి నీళ్లతో బియ్యం కడిగి బిర్యానీ చేస్తున్న ఘటన అందరిని షాక్ కి గురిచేసింది. వివరాల్లోకి వెళితే సిద్ధిపేట - సోని రెస్టారెంట్ అండ్ దాబాలో బాత్రూంలో ఉన్న నీళ్లతో బియ్యం కడిగి బిర్యాని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tags
contaminated food at restaurant
Food
food at restaurant
food fraud
food fraud english
food fraud in food industry
food fraud in food sector
Food Safety
food scam
food short
Fraud
fraud in food
hotel scam
hotel scams
indian street food
mislabelled food
restaurant food
scam in hotel
street food
street food india
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement