Telangana Elections 2024: లోక్ సభ ఎన్నికలు, లెక్కలు చూపని రూ. 40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న హైదరాబాద్ పోలీసులు
తాజాగా హైదరాబాద్ పోలీసులు లెక్కా పత్రం లేని 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. CZ టాస్క్ఫోర్స్ బృందం అబిడ్స్ పీఎస్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ పార్కింగ్ స్థలంలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.40 లక్షల లెక్కలు చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు ఎక్కడికక్కడే తనిఖీలు ముమ్మరం చేశారు. నగదు రూ. 50 వేలు దాటితే దానికి సంబంధించిన పత్రాలు తప్పకుండా చూపించాల్సిందే. అయితే ఇలా లెక్క చూపకుండా నగదు తీసుకువెళుతున్న వారి నుంచి నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు లెక్కా పత్రం లేని 40 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. CZ టాస్క్ఫోర్స్ బృందం అబిడ్స్ పీఎస్ పరిధిలోని రామకృష్ణ థియేటర్ పార్కింగ్ స్థలంలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.40 లక్షల లెక్కలు చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్, గర్భిణీ మహిళపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన డాక్టర్, నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement