Corona in TS: జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు, తెలంగాణలో గత 24 గంటల్లో 170 పాజిటివ్ కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 11, నల్గొండ జిల్లాలో 10 కేసులు గుర్తించారు.

A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,200 కరోనా పరీక్షలు నిర్వహించగా, 170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 18, రంగారెడ్డి జిల్లాలో 11, నల్గొండ జిల్లాలో 10 కేసులు గుర్తించారు. జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, నారాయణపేట, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,65,068 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,56,544 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,612 మంది చికిత్స పొందుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement