Telangana IPS Officers: డీజీపీలుగా తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతి, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రమోషన్ పొందింది వీరే

తెలంగాణలో ఐదుగురు సీనియర్ IPS అధికారులకు డీజీపీలుగా పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం. పదోన్నతులు పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,బి. శివధర్ రెడ్డి, అభిలాష బిష్త్,సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ఉన్నారు.

Telangana Police 5 senior IPS officers promoted as DGPs(X)

Hyd, Aug 8: తెలంగాణలో ఐదుగురు సీనియర్ IPS అధికారులకు డీజీపీలుగా పదోన్నతులు కల్పించింది . పదోన్నతులు పొందిన వారిలో 1994 బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,బి. శివధర్ రెడ్డి, అభిలాష బిష్త్,సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ ఉన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కోర్టులో దావా వేస్తామని వెల్లడి

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now