Telangana: వీడియో ఇదిగో, 35 మందితో ప్రయాణిస్తున్న బస్సు రన్నింగ్‌లో ఉండగా ఊడిన టైరు, ఒక్కసారిగా అంటుకున్న మంటలు, డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వద్ద నేషనల్ హైవేపై బెంగళూరు నుండి హైదరాబాద్‌కు 35 మందితో వస్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు రన్నింగ్‌లో టైర్ ఊడి మంటలు అంటుకున్నాయి.. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.

private Volvo bus carrying 35 people from Bengaluru to Hyderabad caught fire while running (Photo-X/Video Grab)

మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల వద్ద నేషనల్ హైవేపై బెంగళూరు నుండి హైదరాబాద్‌కు 35 మందితో వస్తున్న ప్రైవేట్ వోల్వో బస్సు రన్నింగ్‌లో టైర్ ఊడి మంటలు అంటుకున్నాయి.. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement