Covid in TS: తెలంగాణలో చాప కింద నీరులా కరోనా, కొత్తగా 528 మందికి కోవిడ్, మరో 5,189 మందికి కొనసాగుతున్న చికిత్స
రాష్ట్రంలో కొత్తగా 528 మంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు 805,665 మందికి కరోనా సోకగా, వీరిలో 796,365 మంది కోలుకున్నారు. మరో 5,189 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 4,111 మంది మరణించారు.
రాష్ట్రంలో కొత్తగా 528 మంది కోవిడ్ బారిన పడ్డారు. దీంతో ఇప్పటివరకు 805,665 మందికి కరోనా సోకగా, వీరిలో 796,365 మంది కోలుకున్నారు. మరో 5,189 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 4,111 మంది మరణించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 24,968 నిర్ధారణ పరీక్షలు చేయగా, 336 నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)