Rythu Bandhu: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ. 7400 కోట్లు రైతు బంధు నిధులు ఈ నెలలో విడుదల చేయనున్న కేసీఆర్ సర్కారు

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ నెలలో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వానాకాలం సీజన్ రైతు బంధుకు సంబందించిన రూ. 7400 కోట్లు నిధులు ఈ నెలలో జమ కానున్నాయి.

File image used for representational purpose | (Photo credits: PTI)

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ నెలలో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వానాకాలం సీజన్ రైతు బంధుకు సంబందించిన రూ. 7400 కోట్లు నిధులు ఈ నెలలో జమ కానున్నాయి.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement