Rythu Bandhu: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, రూ. 7400 కోట్లు రైతు బంధు నిధులు ఈ నెలలో విడుదల చేయనున్న కేసీఆర్ సర్కారు

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ నెలలో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వానాకాలం సీజన్ రైతు బంధుకు సంబందించిన రూ. 7400 కోట్లు నిధులు ఈ నెలలో జమ కానున్నాయి.

File image used for representational purpose | (Photo credits: PTI)

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఈ నెలలో రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వానాకాలం సీజన్ రైతు బంధుకు సంబందించిన రూ. 7400 కోట్లు నిధులు ఈ నెలలో జమ కానున్నాయి.

Here's News

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement