Telangana: తీవ్ర విషాదం, మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ షాక్‌తో రైతు మృతి

జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన వద్దే నరసింహులు (21) ట్రాక్టర్తో తన పొలం దున్నాడు. తర్వాత కాల్వపై ఉన్న మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ స్తంభానికి తగిలి.. షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.

Farmer Died Due to Electric Shock going to switch on the motor

జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం కొండాపురం గ్రామానికి చెందిన వద్దే నరసింహులు (21) ట్రాక్టర్తో తన పొలం దున్నాడు. తర్వాత కాల్వపై ఉన్న మోటార్ ఆన్ చేసేందుకు వెళ్తుండగా కరెంట్ స్తంభానికి తగిలి.. షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.  వీడియో ఇదిగో, పాతబస్తీలో రోడ్డుపై విరిగి పడ్డ భారీ చెట్టు, 12 మందికి తీవ్ర గాయాలు

Here's Disturbed Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement