Suryapet : ప్రాణం తీసిన ఈత సరదా...తండ్రి,కూతురుతో పాటు మరో వ్యక్తి మృతి

తెలంగాణలోని సూర్యపేటలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట - ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు.

Suryuapet( Twitter)

Hyd, july 17: తెలంగాణలోని సూర్యపేటలో విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సూర్యాపేట - ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో క్వారీ గుంతలో ఈతకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు. ఖమ్మం నుండి బందువుల ఇంటికి వచ్చారు మృతి చెందిన ముగ్గురు. మృతులు తండ్రి శ్రావెల్య రాజు, కూతురు శ్రావెల్య ఉష(12) ,యువకుడు శ్రీపాల్ రెడ్డిగా గుర్తించారు. ఈ సంఘటనతో సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గోపవరం మండలం సిద్ధమ్మ పేరంటాల వద్ద ప్రభుత్వ స్థలం కోసం కొట్టుకున్నారు రెండు గ్రామాల ప్రజలు. అక్రమంగా గుడిసెలు వేశారంటూ.. ఆ స్థలం తమదంటూ కర్రలతో దాడులు చేసుకున్నారు బద్వేలు, శ్రీనివాసపురం గ్రామస్థులు. 

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement