Hyderabad Horror: మేడ్చల్‌లో దారుణం, వృద్ధురాలిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం, నొప్పి అంటూ ఏడుస్తున్నా కనికరించని కామాంధులు

మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం బండమాదారంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Three Youth Raped old Woman in Hyderabad (photo-X/Screengrab)

మేడ్చల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది.వృద్ధురాలిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మేడ్చల్ మండలం బండమాదారంలో ఓ వృద్ధురాలిపై ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బండమాదారం గ్రామానికి చెందిన వెంకట్ రావు, మరో ఇద్దరి యువకులతో కలిసి అదే గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలుపై దారుణానికి పాల్పడ్డారు. పరీక్షల నిమిత్తం వృద్ధురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇదిగో, విద్యార్థిని పట్ల వార్డెన్ అసభ్య ప్రవర్తన, స్కూలులోనే పట్టుకుని చితకబాదిన తల్లిదండ్రులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement