Koo Layoffs:ఉద్యోగులకు షాకిచ్చిన ఇండియా ట్విట్టర్, 30 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న కూ

ఇండియన్‌ ట్విటర్‌ ‘కూ’ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో 30శాతం ఉద్యోగాలను తొలగించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగించింది.

Layoffs Representative Image (Photo Credit: Pixabay)

ఇండియన్‌ ట్విటర్‌ ‘కూ’ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో 30శాతం ఉద్యోగాలను తొలగించినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం భారతీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ తన ఉద్యోగులలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నష్టాలు భరించలేక, నిధులను సమీకరించలేని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

తొలగించిన ఉద్యోగులకు పరిహారం ప్యాకేజీలు, ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించడం, కొత్త ఉద్యోగాలను అన్వేషణలో సాయం అందించడం ద్వారా కూ మద్దతు ఇస్తుందని నివేదించింది. కంపెనీలో సుమారు 260 మంది ఉండగా వీరిలో 30శాతం మందిని తాజాగా తొలగించింది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement