TCS Last Warning to Employees: ఉద్యోగులకు టీసీఎస్ ఫైనల్ వార్నింగ్, ఆఫీసులకు వచ్చి పనిచేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిక
దేశీయ ఐటీ దిగ్గజం Tata Consultancy Services (TCS) తన ఉద్యోగులకు కార్యాలయ నుంచి పనిచేయాలని చివరి వార్నింగ్ జారీ చేసింది. మరో త్రైమాసంలోగా నూతన విధానాన్ని ఉద్యోగులు విధిగా అనుసరించాలని స్పష్టం చేసింది. రిమోట్ వర్కింగ్ను సుదీర్ఘంగా కొనసాగిస్తే ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని ఉద్యోగులను కంపెనీ హెచ్చరించింది
దేశీయ ఐటీ దిగ్గజం Tata Consultancy Services (TCS) తన ఉద్యోగులకు కార్యాలయ నుంచి పనిచేయాలని చివరి వార్నింగ్ జారీ చేసింది. మరో త్రైమాసంలోగా నూతన విధానాన్ని ఉద్యోగులు విధిగా అనుసరించాలని స్పష్టం చేసింది. రిమోట్ వర్కింగ్ను సుదీర్ఘంగా కొనసాగిస్తే ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని ఉద్యోగులను కంపెనీ హెచ్చరించింది.మార్చి మాసాంతానికి కార్యాలయాల నుంచి పనిచేయక తప్పదని స్పష్టం చేసింది.ర్ధేశిత గడువులోగా ఉద్యోగులు విధిగా కార్యాలయాల నుంచి పనిచేయాలని, విరుద్ధంగా వ్యవహరించిన ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని టీసీఎస్ సీవోవో ఎన్జీ సుబ్రహ్మణ్యం తేల్చి చెప్పారు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement