Myanmar Landslide Tragedy: ఘోర విషాదం.. మయన్మార్‌లో విరిగిపడిన కొండచరియలు, శిధిలాల కింద చిక్కుకున్న 70 మంది, ఒకరు మృతి, కచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ గని వద్ద ఘటన

Landslide (Representational Image|ANI)

మయన్మార్ జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడటంతో కనీసం 70 మంది శిధిలాల కింద చిక్కుకున్నట్లు రెస్క్యూ టీమ్‌ తెలిపినట్లు వార్తా సంస్థ AFP నివేదించింది. కచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ గని వద్ద తెల్లవారుజామున 4:00 గంటలకు  కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70-100 మంది తప్పిపోయినట్లు రెస్క్యూ టీమ్ సభ్యుడు కో నై తెలిపారు. అలాగే ఒకరు మృతి చెందారని వార్తా సంస్థ నివేదించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement