Myanmar Landslide Tragedy: ఘోర విషాదం.. మయన్మార్లో విరిగిపడిన కొండచరియలు, శిధిలాల కింద చిక్కుకున్న 70 మంది, ఒకరు మృతి, కచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ గని వద్ద ఘటన
మయన్మార్ జాడే గని వద్ద కొండచరియలు విరిగిపడటంతో కనీసం 70 మంది శిధిలాల కింద చిక్కుకున్నట్లు రెస్క్యూ టీమ్ తెలిపినట్లు వార్తా సంస్థ AFP నివేదించింది. కచిన్ రాష్ట్రంలోని హ్పకాంత్ గని వద్ద తెల్లవారుజామున 4:00 గంటలకు కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70-100 మంది తప్పిపోయినట్లు రెస్క్యూ టీమ్ సభ్యుడు కో నై తెలిపారు. అలాగే ఒకరు మృతి చెందారని వార్తా సంస్థ నివేదించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement