Operation Kaveri: జెడ్డా నుండి 231 మంది ప్రయాణికులతో బయలుదేరిన 10వ విమానం, అహ్మదాబాద్‌ చేరుకోనున్న ప్రయాణికులు

సూడాన్‌లో అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి చేపట్టిన సంగతి విదితమే. దీని కింద భారతీయ పౌరులతో కూడిన 10వ విమానం జెడ్డా నుండి బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అహ్మదాబాద్‌ చేరుకోనున్నారు.

Indian Evacuees From Sudan. (Photo Credits: Twitter@MEAIndia)

సూడాన్‌లో అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ కావేరి చేపట్టిన సంగతి విదితమే. దీని కింద భారతీయ పౌరులతో కూడిన 10వ విమానం జెడ్డా నుండి బయలుదేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా అహ్మదాబాద్‌ చేరుకోనున్నారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement