Toshakhana Case: సైఫర్ కేసు మరవక ముందే మరో కేసులో ఇమ్రాన్ ఖాన్‌కి షాక్, తోషాకానా కేసులో పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్యకు 14 ఏళ్లు జైలు శిక్ష

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)కు నిన్న సైఫర్ కేసులో 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన సంఘటన మరువక ముందే మరో షాక్ తగిలింది. తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య బుస్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది

Imran Khan, Wife Bushra Bibi Sentenced to 14 Years Imprisonment

పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌(Imran Khan)కు నిన్న సైఫర్ కేసులో 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన సంఘటన మరువక ముందే మరో షాక్ తగిలింది. తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య బుస్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.ఆ జంట సుమారు రూ.1.5 బిలియ‌న్లు జ‌రిమానా క‌ట్టాల‌ని కోర్టు ఆదేశించింది. ప‌దేళ్ల పాటు ఎన్నిక‌ల్లో పాల్గొన‌రాదు అని కోర్టు ఇమ్రాన్ ఖాన్‌పై అన‌ర్హ‌త వేటు కూడా విధించింది.ఫిబ్ర‌వ‌రి 8వ తేదీన పాక్ పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ ఎన్నిక‌ల‌కు 8 రోజుల ముందే ఈ తీర్పు రావ‌డం విశేషం.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Brutual Murder at Bhupalapally: మేడిగడ్డ కుంగుబాటు.. కేసీఆర్‌పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య, భూపాలపల్లిలో లింగమూర్తిని దారుణంగా చంపేసిన దుండగులు, కేటీఆర్ ఆదేశాలతోనే హత్య జరిగిందని మృతుడి భార్య ఆవేదన

Share Now