Toshakhana Case: సైఫర్ కేసు మరవక ముందే మరో కేసులో ఇమ్రాన్ ఖాన్కి షాక్, తోషాకానా కేసులో పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్యకు 14 ఏళ్లు జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు నిన్న సైఫర్ కేసులో 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన సంఘటన మరువక ముందే మరో షాక్ తగిలింది. తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య బుస్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు నిన్న సైఫర్ కేసులో 14 ఏళ్ళు జైలు శిక్ష పడిన సంఘటన మరువక ముందే మరో షాక్ తగిలింది. తోషాకానా కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు పాక్ మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య బుస్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.ఆ జంట సుమారు రూ.1.5 బిలియన్లు జరిమానా కట్టాలని కోర్టు ఆదేశించింది. పదేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనరాదు అని కోర్టు ఇమ్రాన్ ఖాన్పై అనర్హత వేటు కూడా విధించింది.ఫిబ్రవరి 8వ తేదీన పాక్ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికలకు 8 రోజుల ముందే ఈ తీర్పు రావడం విశేషం.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement