IIT-Guwahati Dean Resigns: ఐఐటీ గౌహతిలో విద్యార్థి సూసైడ్, విద్యార్థుల ఆందోళనతో రాజీనామా చేసిన ఐఐటీ గౌహతి డీన్‌

అస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బీటెక్‌ విద్యార్థి సోమవారం హాస్టల్‌ రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఏడాదిలో మూడో స్టూడెంట్‌ మరణించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినా హాజరు తక్కువగా ఉండడంతో సుమారు 200 మందిని ఫెయిల్‌ చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు.

Indian Institute of Technology Guwahati (Photo/ANI)

Guwahati , Sep 11: అస్సాం రాజధానిలోని ఐఐటీ గౌహతిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల బీటెక్‌ విద్యార్థి సోమవారం హాస్టల్‌ రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఏడాదిలో మూడో స్టూడెంట్‌ మరణించడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినా హాజరు తక్కువగా ఉండడంతో సుమారు 200 మందిని ఫెయిల్‌ చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. స్టూడెంట్స్‌పై ఒత్తిడి పేరుతో విద్యా సంస్థలో విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

యూపీలో ఘోర విషాదం, రీల్స్ తీస్తూ వేగంగా వచ్చిన రైలు కింద పడి పసిబిడ్డతో సహా తల్లిదండ్రులు మృతి

దీనికి కారణమైన డీన్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐఐటీ గౌహతి (IIT-Guwahati) డీన్‌ రాజీనామా చేశారు. మరోవైపు విద్యార్థుల భారీ నిరసన నేపథ్యంలో అకడమిక్ డీన్ ప్రొఫెసర్ కందూరు వీ కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి అయిన ఆయన రాజీనామాను ఐఐటీ గౌహతి యాజమాన్యం ఆమోదించింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు

Share Now