Bank Loan Fraud: మరో బ్యాంకు కుంభకోణం, రూ.110 కోట్ల ఫ్రాడ్ కేసులో అరెస్టయిన మారుతి మాజీ మేనేజింగ్ డైరక్టర్, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు నుంచి అక్రమంగా రుణం తీసుకున్న జ‌గ‌దీశ్ ఖ‌ట్ట‌ర్‌, కేసు నమోదు చేసిన సీబీఐ

మరో బ్యాంకు స్కాము వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం కేసులో మారుతీ సంస్థ మాజీ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ జ‌గ‌దీశ్ ఖ‌ట్ట‌ర్‌పై( Former Maruti MD Jagdish Khattar) సీబీఐ పోలీసులు(CBI) కేసు న‌మోదు చేశారు. బ్యాంకు నుంచి అక్ర‌మంగా 110 కోట్ల రుణం తీసుకున్న అంశంలో జ‌గ‌దీశ్‌పై కేసు న‌మోదు అయ్యింది.

Former Maruti MD Jagdish Khattar booked for Rs 110 cr bank loan fraud: CBI (photo-PTI)

New Delhi, December 24: మరో బ్యాంకు స్కాము వెలుగులోకి వచ్చింది. ఈ స్కాం కేసులో మారుతీ సంస్థ మాజీ మేనేజింగ్ డైర‌క్ట‌ర్ జ‌గ‌దీశ్ ఖ‌ట్ట‌ర్‌పై( Former Maruti MD Jagdish Khattar) సీబీఐ పోలీసులు(CBI) కేసు న‌మోదు చేశారు. బ్యాంకు నుంచి అక్ర‌మంగా 110 కోట్ల రుణం తీసుకున్న అంశంలో జ‌గ‌దీశ్‌పై కేసు న‌మోదు అయ్యింది.

కార్నేష‌న్ ఆటో ఇండియా కంపెనీ (Carnation Auto India) పేరుతో ఆయ‌న ఈ రుణం తీసుకున్నారు. ఈ రుణం తీసుకోవడం ద్వారా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు(Punjab National Bank) సుమారు 110 కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు సీబీఐ అధికారులు(Central Bureau of Investigation) పేర్కొన్నారు. సోమ‌వారం సాయంత్రం జ‌గ‌దీశ్ నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వ‌హించింది.

1993 నుంచి 2007 వ‌ర‌కు మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ సంస్థ‌లో ఖ‌ట్ట‌ర్.. మేనేజింగ్ డైర‌క్ట‌ర్‌గా చేశారు. రిటైర్ అయిన త‌ర్వాత ఆయ‌న కార్నేష‌న్ సంస్థ‌ను ప్రారంభించారు. 2009లో ఆయ‌న‌కు పీఎన్‌బీ రూ. 170 కోట్ల రుణం మంజూరు చేసింది. 2015లో ఆ రుణాన్ని ఎన్‌పీఏగా ప్ర‌క‌టించారు. కాగా ఇప్పుడు పీసీబీ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఖ‌ట్ట‌ర్‌పై కేసు న‌మోదు చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు

Advertisement
Advertisement
Share Now
Advertisement