Nurse Gang Rape: ఆస్పత్రిలో ఒంటరిగా ఉన్న నర్సుపై గ్యాంగ్‌రేప్, చేతుల కట్టేసి రెండు గంటల పాటూ అత్యాచారం చేసిన దుండగులు, అకృత్యాన్ని ఫోన్‌లో రికార్డు చేసి బెదిరించిన మృగాళ్లు, ఆస్పత్రి సిబ్బంది దీపావళి సెలవులకు వెళ్లిన టైంలో ఘటన

దీనిని గమనించిన నిందితులు శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆరోగ్య కేంద్రంలోకి ప్రవేశించారు. నర్సు గొంతును నొక్కిపట్టి ఆమెను కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు గంటలపాటు నర్సుపై ఘాతుకానికి పాల్పడ్డారని, ఈ ఘటనను సెల్ ఫోన్లో రికార్డు చేశారని, పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తానని బెదిరించారని బాధితురాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Mahendragarh, OCT 23:  ఛత్తీస్‌గడ్ (Chhattisgarh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంలో ఒంటరిగా ఉన్న నర్సుపై 17ఏళ్ల యువకుడితో సహా నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ దారుణ ఘటన మహేంద్రగఢ్ (Mahendragarh) జిల్లాలోని చిప్చిపి గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మైనర్‌ను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. దీపావళి సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఇతర సిబ్బంది సెలవులపై వెళ్లారు. ఒక్క నర్సు (Nurse) మాత్రమే ఉంది. దీనిని గమనించిన నిందితులు శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆరోగ్య కేంద్రంలోకి ప్రవేశించారు. నర్సు గొంతును నొక్కిపట్టి ఆమెను కట్టేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు గంటలపాటు నర్సుపై ఘాతుకానికి పాల్పడ్డారని, ఈ ఘటనను సెల్ ఫోన్లో రికార్డు చేశారని, పోలీసులకు సమాచారం ఇస్తే చంపేస్తానని బెదిరించారని బాధితురాలు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

Jharkhand Horror: రక్తం కారి ఏడుస్తున్నా వదలిన కామాంధులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను పొదల్లోకి లాక్కెళ్లి 10 మంది దారుణంగా అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన జార్ఖండ్ పోలీసులు 

రెండు గంటల తరువాత కట్లు విప్పడంతో బాధితురాలు ఆరోగ్య కేంద్రం నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లింది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. వారు వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిందితుల పేర్లను బాధితురాలు వెల్లడించడంతో పోలీసులు మైనర్ తో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఓ నిందితుడు పరారీలో ఉన్నట్లు సీనియర్ పోలీసు అధికారి నిమేష్ బరయ్య తెలిపారు.

Odisha Shocker: తాబేలు కూర మాడ్చిందని భార్యను దారుణంగా చంపేసి ఇంటివెనక పూడ్చిపెట్టిన తాగుబోతు భర్త, పారిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు, ఒడిశాలో దారుణ ఘటన 

ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. భూపేష్ భగెల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టారు. మారుమూల ప్రాంతంలో పనిచేసే ఆరోగ్య సిబ్బందికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అంతవరకు మేం విధులకు హాజరుకామనిమ జిల్లా ఆరోగ్య కేంద్రంలోని చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన, రాజకీయం చేయడానికి హరీశ్‌రావు వచ్చారని మండిపాటు

Mystery Illness in Congo: ఆ దేశాన్ని వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి, ఇప్పటికే 50 మందికి పైగా మృతి, వందల్లో బాధితులతో నిండిన ఆస్పత్రులు

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు నోటీసులు ఇచ్చిన విజయవాడ పోలీసులు, అత్యాచార బాధితుల గుర్తింపు బహిర్గతం చేశారని వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు, మార్చి 5న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

ICC Champions Trophy 2025: ఒక్క మ్యాచ్ గెలవకుండానే ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుంచి ఇంటిదారి పట్టిన డిఫెండింగ్ చాంపియన్‌, బంగ్లా కూడా రేసు నుంచి ఔట్, ఒక్క బాల్ పడకుండానే నేటి మ్యాచ్ రద్దు

Share Now