Visa-Free Entry in 16 Countries: గుడ్ న్యూస్, 16 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు, రాజ్యసభలో వెల్లడించిన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్

విదేశాలకు టూర్ కి వెళ్లాలనుకునేవారికి కేంద్రం శుభవార్తను చెప్పింది. 16 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణం (Visa-Free Entry in 16 Countries) చేయవచ్చని తెలిపింది. నేపాల్, భూటాన్, మారిషస్ సహా పదహారు దేశాలు భారత పాస్ పోర్టు హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ (V Muraleedharan) మాట్లాడుతూ 43 దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం 36 దేశాలున్నాయని కల్పిస్తున్నాయని తెలిపారు.

Union Minister V Muraleedharan (Photo Credits: ANI)

New Delhi, September 22: విదేశాలకు టూర్ కి వెళ్లాలనుకునేవారికి కేంద్రం శుభవార్తను చెప్పింది. 16 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణం (Visa-Free Entry in 16 Countries) చేయవచ్చని తెలిపింది. నేపాల్, భూటాన్, మారిషస్ సహా పదహారు దేశాలు భారత పాస్ పోర్టు హోల్డర్లకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ (V Muraleedharan) మాట్లాడుతూ 43 దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని, భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం 36 దేశాలున్నాయని కల్పిస్తున్నాయని తెలిపారు.

మురళీధరన్ రాజ్యసభలో మాట్లాడుతూ.. భారతీయ సాధారణ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశం (Visa-Free Entry) కల్పించే 16 దేశాలున్నాయని మంత్రి తెలిపారు. బార్బడోస్, భూటాన్, డొమినికా, గ్రెనడా, హైతీ, హాంగ్‌కాంగ్‌, మాల్దీవులు, మారిషస్, మాంట్సెరాట్, నేపాల్, నియుద్వీపం, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, సమోవా, సెనెగల్, సెర్బియా, ట్రినిడాడ్ టొబాగో వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే వీసా ఆన్-అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్న 43 దేశాల్లో ఇరాన్, ఇండోనేషియా, మయన్మార్ ఉన్నాయని చెప్పారు.

సెప్టెంబర్ 25న భారత్ బంద్, కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని పిలుపునిచ్చిన రైతు సంఘాలు

శ్రీలంక, న్యూజిలాండ్, మలేషియా దేశాలు 36 దేశాల్లో భారత సాధారణ పాస్ పోర్టు హోల్డర్లకు ఈ-వీసా సౌకర్యం కల్పిస్తున్నాయని మంత్రి తెలిపారు. భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు వీలుగా వీసా రహిత ప్రయాణం, వీసా ఆన్-అరైవల్, ఈ-వీసా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సౌకర్యం కల్పించే దేశాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మురళీధరన్ తెలిపారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Fire Breaks Out In New York: న్యూయార్క్‌లో మరోసారి కార్చిచ్చు .. లాంగ్ ఐలాండ్‌లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు, హెలికాప్టర్ల సాయంతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది, వీడియో

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్‌లో కూలిన శక్షణ విమానాలు

Advertisement
Advertisement
Share Now
Advertisement