Teachers Falter on Basic Mathematics: భారత్, పశ్చిమాసియాలోని 80% మ్యాథ్స్‌ టీచర్లకు అసలు బేసిక్స్‌ కూడా తెలియవట.. తాజా అధ్యయనంలో వెల్లడి

దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా ఉన్నదో తెలిపే మరో ఉదాహరణ ఇది. భారత్ సహా పశ్చిమాసియా దేశాల్లోని దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్‌ టీచర్లకు అసలు బేసిక్స్‌ కూడా తెలియవని ఓ ఎడ్‌ టెక్‌ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.

Representative Image (Photo Credits: IANS)

Newdelhi, June 29: దేశంలో ఎడ్యుకేషన్ వ్యవస్థ (Educational System in India) ఎలా ఉన్నదో తెలిపే మరో ఉదాహరణ ఇది. భారత్ (India) సహా పశ్చిమాసియా దేశాల్లోని (Western Countries) దాదాపు 80 శాతం మంది మ్యాథ్స్‌ టీచర్లకు అసలు బేసిక్స్‌ కూడా తెలియవని ఓ ఎడ్‌ టెక్‌ కంపెనీ ఈఐ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.  ఇండియా, యూఏఈ, ఒమన్‌, సౌదీ అరేబియాలో 152 స్కూళ్లకు చెందిన 3, 4, 5, 6 తరగతులకు చెందిన 1,300 మందికిపైగా టీచర్లను రెండేండ్లపాటు అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది.  75 శాతం మంది ఉపాధ్యాయులు 50 శాతం ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో ఇబ్బంది డ్డట్టు వివరించింది.

తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు షిఫ్ట్‌ లలో పరీక్షల నిర్వహణ.. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలు

ఈ విషయాలు నిల్ 

రేషియో, ప్రపోర్షనల్‌ రీజనింగ్‌, ఆల్జీబ్రా రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌ వంటి వాటి గురించి మన మ్యాథ్స్ టీచర్లకు తెలియవని అధ్యయనం తేల్చేసింది.

రైతుల‌కు రుణ‌మాఫీకి రేష‌న్ కార్డుతో సంబంధం లేదు! కీల‌కవ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now