Tesla Layoffs: ఉద్యోగులకు టెస్లా షాక్.. 14 వేల మంది సిబ్బందిని తొలగించబోతున్నట్టు ప్రకటన

ఒకే రకమైన పని విభజన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతానికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది.

Newdelhi, Apr 16: బిలియనీర్ ఎలాన్ మస్క్ కు చెందిన విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా (Tesla) ఉద్యోగాలకు (Employees) భారీ షాక్ ఇవ్వనుంది. ఒకే రకమైన పని విభజన ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతానికిపైగా ఉద్యోగులను తొలగించాలని భావిస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే కంపెనీవ్యాప్తంగా 14,000 మందికిపైగా ఉద్యోగాలు కోల్పోవచ్చు. కార్ల విక్రయాలు తగ్గడంతో ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తుంది.

Monsoon Rains: రైతులకు చల్లని కబురు.. ఈసారి సమృద్ధిగా వానలు.. సాధారణం కంటే అధిక వర్షపాతం.. ఐఎండీ అంచనా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా మస్తు వానలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Tesla Layoffs: టెస్లాలో ఆగని లేఆప్స్, 600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఎలోన్ మస్క్

Hindu Population Declined: దేశంలో తగ్గిపోతున్న హిందూ జనాబా, పెరుగుతున్న ముస్లిం జనాభా, సంచలన నివేదికను బయటపెట్టిన పీఎం ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్

Heat Wave In Telangana, AP: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు.. తెలంగాణలో 9 జిల్లాలకు కొనసాగుతున్న ఆరెంజ్‌ అలర్ట్..

SC On Minor Rape Case: అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక గర్భం రద్దుకు సుప్రీంకోర్టు అనుమతి

Tesla Signs Deal with Tata Group: టాటా గ్రూపుతో జట్టు కట్టిన ఎలాన్ మస్క్, ఎలక్ట్రిక్ కార్ల కోసం సెమీకండక్టర్ చిప్‌లను ఉత్పత్తి చేయనున్న దేశీయ దిగ్గజం

Marvel Layoffs 2024: ఆగని లేఆప్స్, 15 మంది ఉద్యోగులను తొలగించిన మార్వెల్ స్టూడియోస్

Hyderabad: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్.. టాప్-10లో చోటు.. 'రియల్ ఎస్టేట్: ఎ డికేట్ ఫ్రమ్ నౌ 2024' నివేదిక

ADR Report: లోక్‌ సభ సిట్టింగ్‌ ఎంపీల్లో 44 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు.. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లు.. ఏడీఆర్‌ నివేదిక